కలెక్టర్ ప్రశాంతి నుంచి పురస్కారం అందుకుంటున్న మురళీకృష్ణ
కొమ్ములకు ఉత్తమ సేవా.. పాలకొల్లు పట్టణం, న్యూస్టుడే: పాలకొల్లుకు చెందిన విజయల్యాబ్ అధినేత కొమ్ముల మురళీకృష్ణ ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరంలో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సభలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.

